రూ. 401 ప్లాన్‌పై ఉచితంగా 'డిస్నీ+హాట్‌స్టార్'
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ వినూత్న ప్లాన్‌ను తీసుకొచ్చింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశ ప్రజలంతా ఇళ్లకే పరిమితమవడంతో ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం కొత్త ఆఫర్‌ ప్రకటించింది. రూ.401 డేటా ప్లాన్‌ఫై ఉచితంగా డిస్నీ+హాట్‌స్టార్‌ వీఐపీ సబ్‌స్క్రిప్షన్‌ ను అందిస్తోంది.    హాట్‌స్టార్‌త…
ఎవరు సొంత ప్రాంతాలకు రావొద్దు!
తాడేపల్లి:  కరోనా వైరస్‌ విజృంభిస్తున్న కారణంగా  లాక్‌డౌన్‌  ప్రకటించిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి వస్తున్న వారిని సరిహద్దుల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. దీంతో అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నా…
కరోనా: పాత షోలు పునఃప్రసారం
న్యూఢిల్లీ :  ప్ర‌పంచాన్ని  క‌రోనా  క‌ల‌వ‌ర‌పెడుతున్న నేప‌థ్యంలో దూర‌ద‌ర్శ‌న్ ప‌లు ఆస‌క్తిక‌ర ప్ర‌సారాల‌ను పునఃప్ర‌సారం చేయ‌నుంది. ఇప్ప‌టికే దేశంలో లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌జ‌ల కోరిక మేర‌కు రామాయ‌ణం, మహభారతం సీరియళ్లను మ‌ళ్లీ ప్రసారం చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా మ‌రికొన…
గెలాక్సీలో మ‌హావిస్పోట‌నం..
బిగ్‌బ్యాంగ్ త‌ర‌హాలో.. విశ్వంలో మ‌రో మ‌హావిస్పోట‌నం జ‌రిగింది.  ఆ మ‌హాపేలుడుకు సంబంధించిన ఆధారాల‌ను తాజాగా ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు.  విశ్వం పుట్టుక స‌మ‌యంలో ఏర్ప‌డిన బిగ్ బ్యాంగ్ విస్పోట‌నం త‌ర‌హాలోనే.. ఓ పాల‌పుంతలో అంత‌క‌న్నా రెట్టింపు పేలుడు జ‌రిగిన‌ట్లు తేల్చారు.  భూమి నుంచి ల‌క్ష‌…
పట్టణ ప్రగతితో సమస్యలకు సత్వర పరిష్కారం...
పట్టణాలంటే మురికి కూపాలుగా కాకుండా ప్రగతికి కేంద్రాలుగా ఉండాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచారు. దీనిలో భాగంగానే పట్టణ ప్రగతి కార్యక్రమం సమస్యలు పరిష్కారం అవుతున్నాయని మంత్రి సత్యవతి రాథోడ్  అన్నారు.  ఈ రోజు పట్టణ ప్రగతిలో భాగంగా వరంగల్ అర్భన్ జిల్లా వరంగల్ తూర్పు నియోజక వర్గంలో ఆమె పలు వార్డుల్లో పర్య…
కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం
చెన్నైకి తాగునీరు అందించే అంశంపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశమైంది. హైదరాబాద్‌ జలసౌధలో బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహణ. భేటీకి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు ఇంజినీర్లు హాజరయ్యారు. చెన్నైకి కృష్ణా జలాల విడుదలపై అధికారులు సమావేశంలో చర్చిస్తున్నారు. తమకు ఇప్పటి వ…